తీగ పాకం పట్టనవసరం లేదు. వేళ్ళతో పట్టుకుంటే నూనె లా జిడ్డుగా అనిపించేంత వరకు మరిగిస్తే చాలు.
ఈ లోపు చిన్న పెనంలో నెయ్యి కరిగించి, అందులో జీడిపప్పు, బాదంపప్పు, ఎండు ద్రాక్ష వేసి బంగారు రంగులోకి మారే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
వేయించిన పప్పు లను పాయసం లో వేసి వేడిగా సర్వ్ చేయాలి.