అరటిపండును ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.
మిక్సీ లో పంచాదారి వేసి పొడి కొట్టుకోవాలి.
అందులోనే అరటిపండు ముక్కలను కూడా వేసి మెత్తగా పేస్టులా చేసుకోవాలి.
దాన్ని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
అందులో మైదా పిండి, యాలకుల పొడి, ఎండు కొబ్బరి పొడి, వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి.