ఒక గిన్నెలో తురిమిన బెల్లం తీసుకోవాలి.
అందులో నీళ్ళు పోసి కరిగేవరకు కలపాలి.
తర్వాత యాలుకల పొడి, మిరియాల పొడి, శొంఠి పొడి, సోంపు పొడి, నిమ్మ రసం వేసి కలపాలి.
కలిపిన నీటిని వేరే గిన్నెలోకి వడకట్టాలి.
ఫ్రిజ్ లో కాసేపు ఉంచి చల్లబడ్డాక తాగితే చాలా రుచిగా ఉంటుంది లేదా ఐస్ ముక్కలు వేసి అప్పటికప్పుడు తాగవచ్చు.