సాస్ పాన్ లో నీళ్ళు పోసి, ద్రాక్ష పళ్ళు కూడా వేయాలి.
మరిగే వరకు ఉడికించాలి.
మరగడం మొదలవగానే పంచదార వేసి బాగా కలపాలి.
పంచదార గడ్డ కట్ట కుండా ఉండేందుకు కొద్దిగా నిమ్మ రసం పిండాలి.
15 నుండి 20 నిమిషాలు ఉడికించాక పొయ్యి కట్టేసి పూర్తిగా చల్లబడనివ్వాలి.
తర్వాత ఆ మొత్తాన్ని మిక్సీలో వేసి మెత్తగా జ్యూస్ చేసి ఒక తడిలేని శుభ్రమైన జార్ లో పోసి ఫ్రిజ్ లో భద్రపరచుకోవాలి.కావాల్సినప్పుడల్లా తీసి ఉపయోగించవచ్చు.